ముంబై-మస్కట్ ఫ్లైట్ లో రాత్రంతా చిక్కుకుపోయిన ప్రయాణికులు..!!
- February 15, 2026
మస్కట్: ముంబై నుండి మస్కట్కు శనివారం రాత్రి 11:20 గంటలకు చేరుకోవాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం సాంకేతిక సమస్య కారణంగా చాలా ఆలస్యంగా మరుసటి రోజు (ఆదివారం) ఉదయం 9:20 గంటలకు ల్యాండ్ అయింది. దీంతో ప్రయాణికులు విమానాశ్రయంలో రాత్రంతా వేచి ఉండాల్సి వచ్చింది. ప్రయాణికులు విమానం దిగి మళ్ళీ భద్రతా పరమైన చెకింగ్ చేయించుకోవాలని కోరినట్లు సమాచారం. దీనికి సంబంధించి విమానయాన సంస్థ తీరుపై చాలా మంది ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







