ముంబై-మస్కట్ ఫ్లైట్ లో రాత్రంతా చిక్కుకుపోయిన ప్రయాణికులు..!!

- February 15, 2026 , by Maagulf
ముంబై-మస్కట్ ఫ్లైట్ లో రాత్రంతా చిక్కుకుపోయిన ప్రయాణికులు..!!

మస్కట్: ముంబై నుండి మస్కట్‌కు శనివారం రాత్రి 11:20 గంటలకు చేరుకోవాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం సాంకేతిక సమస్య కారణంగా చాలా ఆలస్యంగా  మరుసటి రోజు (ఆదివారం) ఉదయం 9:20 గంటలకు ల్యాండ్ అయింది.  దీంతో ప్రయాణికులు విమానాశ్రయంలో రాత్రంతా వేచి ఉండాల్సి వచ్చింది. ప్రయాణికులు విమానం దిగి మళ్ళీ భద్రతా పరమైన చెకింగ్ చేయించుకోవాలని కోరినట్లు సమాచారం. దీనికి సంబంధించి విమానయాన సంస్థ తీరుపై చాలా మంది ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com