ముంబై-మస్కట్ ఫ్లైట్ లో రాత్రంతా చిక్కుకుపోయిన ప్రయాణికులు..!!
- February 15, 2026
మస్కట్: ముంబై నుండి మస్కట్కు శనివారం రాత్రి 11:20 గంటలకు చేరుకోవాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం సాంకేతిక సమస్య కారణంగా చాలా ఆలస్యంగా మరుసటి రోజు (ఆదివారం) ఉదయం 9:20 గంటలకు ల్యాండ్ అయింది. దీంతో ప్రయాణికులు విమానాశ్రయంలో రాత్రంతా వేచి ఉండాల్సి వచ్చింది. ప్రయాణికులు విమానం దిగి మళ్ళీ భద్రతా పరమైన చెకింగ్ చేయించుకోవాలని కోరినట్లు సమాచారం. దీనికి సంబంధించి విమానయాన సంస్థ తీరుపై చాలా మంది ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!









