ముంబై-మస్కట్ ఫ్లైట్ లో రాత్రంతా చిక్కుకుపోయిన ప్రయాణికులు..!!
- February 15, 2026
మస్కట్: ముంబై నుండి మస్కట్కు శనివారం రాత్రి 11:20 గంటలకు చేరుకోవాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం సాంకేతిక సమస్య కారణంగా చాలా ఆలస్యంగా మరుసటి రోజు (ఆదివారం) ఉదయం 9:20 గంటలకు ల్యాండ్ అయింది. దీంతో ప్రయాణికులు విమానాశ్రయంలో రాత్రంతా వేచి ఉండాల్సి వచ్చింది. ప్రయాణికులు విమానం దిగి మళ్ళీ భద్రతా పరమైన చెకింగ్ చేయించుకోవాలని కోరినట్లు సమాచారం. దీనికి సంబంధించి విమానయాన సంస్థ తీరుపై చాలా మంది ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- తాజా పరిణామాలపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!
- ఎక్సెప్షనల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీకి గైడ్ లైన్స్..!!
- యూఏఈలో ఫ్రాడ్ కేసు..ఇద్దరికి 3 ఏళ్ల జైలుశిక్ష..!!
- కువైట్లో భారత్ మేళా 2026 విజయవంతం..!!
- టాప్ 100 లో కింగ్ హమద్ యూనివర్సిటీ హాస్పిటల్..!!
- ముంబై-మస్కట్ ఫ్లైట్ లో రాత్రంతా చిక్కుకుపోయిన ప్రయాణికులు..!!
- ఇన్స్టంట్ లోన్స్: మీ స్మార్ట్ఫోన్ నుంచే తక్షణ రుణం
- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
- కువైట్లో ‘వికసిత్ భారత్ 2047: ఇండియా-కువైట్ డైలాగ్స్’ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ముగిసిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్..!!









