నాన్ బహ్రెయిన్ ల నుండి BD3.99 మిలియన్ల ఫీ వసూలు..!!
- February 18, 2026
మనామా: 2023 ప్రారంభం నుండి 2025 చివరి వరకు ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నాన్ బహ్రెయిన్ పేషంట్ల నుండి BD3.98 మిలియన్లకు పైగా ఫీజులు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వసూలు చేసింది. ఈ మేరకు పార్లమెంటుకు నివేదిక సమర్పించారు. ఎంపీ మహమూద్ ఫర్దాన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రిత్వ శాఖ ఈ వివరాలు వెల్లడించింది. 343,262 మందికి పైగా నాన్ బహ్రెయిన్ పేషంట్లు ఫీజు మినహాయింపు నిర్ణయం పరిధిలోకి రారని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 67,028 నాన్ బహ్రెయిన్లు సందర్శించారని, ప్రభుత్వ ఆసుపత్రులలో 47,105 మంది ఇన్పేషెంట్లుగా చేరారని మంత్రిత్వ శాఖ నివేదించింది. అదే సమయంలో చట్టపరమైన నిబంధనల కింద అర్హులైన వారికి మానవతా సహాయం కింద మినహాయింపులు మంజూరు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- చిలీతో భారత్ చేస్తున్న ఈ ‘ట్రేడ్ డీల్’ వెనుక ఉన్న వ్యూహం ఏమిటి?
- కువైట్లో ఫిబ్రవరి 25-26 తేదీలలో హాలీడే..!!
- నాసర్ బిన్ ఖలీద్ ఇంటర్ సెక్షన్ 5 గంటలపాటు మూసివేత..!!
- సౌదీ అరేబియా నేటి నుంచే రమదాన్ ప్రారంభం..!!
- నాన్ బహ్రెయిన్ ల నుండి BD3.99 మిలియన్ల ఫీ వసూలు..!!
- ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన సౌదీ అరేబియా..!!
- జెనీవాలో ఇరాన్-యూఎస్ మధ్య చర్చలు..!!
- ఫిబ్రవరి 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ
- నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఏప్రిల్లోనా? షెడ్యూల్ పై క్లారిటీ
- విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము









