నాన్ బహ్రెయిన్ ల నుండి BD3.99 మిలియన్ల ఫీ వసూలు..!!
- February 18, 2026
మనామా: 2023 ప్రారంభం నుండి 2025 చివరి వరకు ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నాన్ బహ్రెయిన్ పేషంట్ల నుండి BD3.98 మిలియన్లకు పైగా ఫీజులు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వసూలు చేసింది. ఈ మేరకు పార్లమెంటుకు నివేదిక సమర్పించారు. ఎంపీ మహమూద్ ఫర్దాన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రిత్వ శాఖ ఈ వివరాలు వెల్లడించింది. 343,262 మందికి పైగా నాన్ బహ్రెయిన్ పేషంట్లు ఫీజు మినహాయింపు నిర్ణయం పరిధిలోకి రారని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 67,028 నాన్ బహ్రెయిన్లు సందర్శించారని, ప్రభుత్వ ఆసుపత్రులలో 47,105 మంది ఇన్పేషెంట్లుగా చేరారని మంత్రిత్వ శాఖ నివేదించింది. అదే సమయంలో చట్టపరమైన నిబంధనల కింద అర్హులైన వారికి మానవతా సహాయం కింద మినహాయింపులు మంజూరు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం









