జెనీవాలో ఇరాన్-యూఎస్ మధ్య చర్చలు..!!
- February 18, 2026
జెనీవా: ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైది జెనీవాలో ఇరాన్-యూఎస్ చర్చలకు ముందు అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక రాయబారితో పాటు జారెడ్ కుష్నర్తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. సమీప భవిష్యత్తులో ద్వైపాక్షిక సంబంధాల కోసం చర్చలు కొనసాగించాలని నిర్ణయించినట్లు ఒమన్ అధికార యంత్రాంగం ప్రకటించింది.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









