జెనీవాలో ఇరాన్-యూఎస్ మధ్య చర్చలు..!!
- February 18, 2026
జెనీవా: ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైది జెనీవాలో ఇరాన్-యూఎస్ చర్చలకు ముందు అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక రాయబారితో పాటు జారెడ్ కుష్నర్తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. సమీప భవిష్యత్తులో ద్వైపాక్షిక సంబంధాల కోసం చర్చలు కొనసాగించాలని నిర్ణయించినట్లు ఒమన్ అధికార యంత్రాంగం ప్రకటించింది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







