ఇజ్కిలో ట్రక్కు బోల్తా..అగ్నికి ఆహుతి..!!
- February 24, 2026
మస్కట్ః అల్ దఖిలియా గవర్నరేట్లోని ఇజ్కిలోని విలాయత్లో ట్రక్కు బోల్తా పడిన దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంపై సమాచారం అందగానే రెస్క్యూ టీమ్స్ తరలివెళ్లాయని, మంటలను అదుపు చేశారని సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ తెలిపింది. ట్రక్కు బోల్తా పడటంతో ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను విజయవంతంగా అదుపులోకి తెచ్చారని వెల్లడించింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి గాయపడ్డాడని, తదుపరి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్టు తెలిపింది. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు జరుపుతున్నారని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్ లో పురుషులకు మిలిటరీ సర్వీస్ తప్పనిసరి..!!
- 36 కొత్త ఎలక్ట్రానిక్ సర్వీసులను ప్రారంభించిన MOCI..!!
- సౌదీ అరేబియాలో దుమ్ము తుఫానులు, బలమైన గాలులు..!!
- బహ్రెయిన్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విస్తరణ..!!
- యూఏఈలో రాబోయే మూడు సంవత్సరాలకు అకాడమిక్ క్యాలండర్ రిలీజ్..!!
- ఇజ్కిలో ట్రక్కు బోల్తా..అగ్నికి ఆహుతి..!!
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్









