ఇజ్కిలో ట్రక్కు బోల్తా..అగ్నికి ఆహుతి..!!
- February 24, 2026
మస్కట్ః అల్ దఖిలియా గవర్నరేట్లోని ఇజ్కిలోని విలాయత్లో ట్రక్కు బోల్తా పడిన దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంపై సమాచారం అందగానే రెస్క్యూ టీమ్స్ తరలివెళ్లాయని, మంటలను అదుపు చేశారని సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ తెలిపింది. ట్రక్కు బోల్తా పడటంతో ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను విజయవంతంగా అదుపులోకి తెచ్చారని వెల్లడించింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి గాయపడ్డాడని, తదుపరి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్టు తెలిపింది. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు జరుపుతున్నారని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!









