ఇజ్కిలో ట్రక్కు బోల్తా..అగ్నికి ఆహుతి..!!
- February 24, 2026
మస్కట్ః అల్ దఖిలియా గవర్నరేట్లోని ఇజ్కిలోని విలాయత్లో ట్రక్కు బోల్తా పడిన దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంపై సమాచారం అందగానే రెస్క్యూ టీమ్స్ తరలివెళ్లాయని, మంటలను అదుపు చేశారని సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ తెలిపింది. ట్రక్కు బోల్తా పడటంతో ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను విజయవంతంగా అదుపులోకి తెచ్చారని వెల్లడించింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి గాయపడ్డాడని, తదుపరి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్టు తెలిపింది. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు జరుపుతున్నారని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!









