మార్చిలో ఇంధన ధరలు పెరుగుతాయా?
- February 28, 2026
యూఏఈ: అమెరికా,ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఫిబ్రవరిలో ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ ధరల్లో పెరుగుదల నమోదైంది. ఈ నేపథ్యంలో మార్చి నెలకు సంబంధించి పెట్రోల్ ధరలు పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అమెరికా-ఇరాన్ అణు వివాదాలలు, భయాల కారణంగా ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ బ్యారెల్కు $71 మార్కును దాటింది. ఉద్రిక్తతలు పెరిగితే, బ్యారెల్కు $100 కంటే ఎక్కువగా ధరలు పెంచవచ్చని కొందరు విశ్లేషకులు అన్నారు.
మరోవైపు ఫిబ్రవరి నెలలో యూఏఈ పెట్రోల్ ధరలను లీటరుకు ఎనిమిది లేదా తొమ్మిది ఫిల్లు తగ్గించింది. సూపర్ 98, స్పెషల్ 95 మరియు ఇ-ప్లస్ 91 ధరలు వరుసగా లీటరుకు Dh2.45, Dh2.33 మరియు Dh2.26గా నిర్ణయించింది. మార్చి నెలకు సంబంధించి ఈ ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉందని Capital.com సీనియర్ మార్కెట్ విశ్లేషకురాలు డేనియేలా హాథోర్న్ తెలిపారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!









