మార్చిలో ఇంధన ధరలు పెరుగుతాయా?
- February 28, 2026
యూఏఈ: అమెరికా,ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఫిబ్రవరిలో ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ ధరల్లో పెరుగుదల నమోదైంది. ఈ నేపథ్యంలో మార్చి నెలకు సంబంధించి పెట్రోల్ ధరలు పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అమెరికా-ఇరాన్ అణు వివాదాలలు, భయాల కారణంగా ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ బ్యారెల్కు $71 మార్కును దాటింది. ఉద్రిక్తతలు పెరిగితే, బ్యారెల్కు $100 కంటే ఎక్కువగా ధరలు పెంచవచ్చని కొందరు విశ్లేషకులు అన్నారు.
మరోవైపు ఫిబ్రవరి నెలలో యూఏఈ పెట్రోల్ ధరలను లీటరుకు ఎనిమిది లేదా తొమ్మిది ఫిల్లు తగ్గించింది. సూపర్ 98, స్పెషల్ 95 మరియు ఇ-ప్లస్ 91 ధరలు వరుసగా లీటరుకు Dh2.45, Dh2.33 మరియు Dh2.26గా నిర్ణయించింది. మార్చి నెలకు సంబంధించి ఈ ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉందని Capital.com సీనియర్ మార్కెట్ విశ్లేషకురాలు డేనియేలా హాథోర్న్ తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ పాఠశాల పై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి
- కాకినాడ జిల్లాలో భారీ పేలుడు.. 21 మంది మృతి
- ఖతార్ లో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు..!!
- ముహర్రక్ లో రోడ్ యాక్సెస్, సేఫ్టీ పై కౌన్సిల్ ఫోకస్..!!
- వాషింగ్టన్లో అమెరికా ఉపాధ్యక్షుడితో సయ్యద్ బదర్ భేటీ..!!
- కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్ మిస్సైళ్లు
- ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ లలో క్యాష్ లావాదేవీల పై నిషేధం..!!
- రియాద్ ఎయిర్ పోర్ట్ ప్రధాన టెర్మినల్ కెపాసిటీ పెంపు..!!
- మార్చిలో ఇంధన ధరలు పెరుగుతాయా?
- అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతి దాడి









