విమాన సర్వీసులు నిలిపివేత..ప్రయాణికుల్లో నిరాశ..!!
- March 01, 2026
యూఏఈః మిడిలీస్టులో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో యూఏఈ తన వైమానిక ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో అనేక విమాన సర్వీసులను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రయాణ షెడ్యూల్ అనిశ్చితిలో పడిందని కొందరు, హోటళ్లను రీ బుక్ చేసుకున్నామని మరికొందరు తెలిపారు. స్వదేశాలకు వెళ్లిన వారు కూడా ఫ్లైట్స్ క్యాన్సిల్ కావడంతో తమ ప్రయాణాలను రద్దు చేసుకొని తిరిగి ఇళ్లకు వెళ్లినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా, తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి పాక్షికంగా ఎయిర్ పోర్టులను రీ ఓపెన్ చేసే విషయం గురించి నిర్ణయం ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సిమ్ లేకపోతే వాట్సాప్ బంద్? కొత్త రూల్స్ సంచలనం
- రెండు రోజుల పాటు సర్వదర్శనం టోకెన్ల రద్దు!
- నాగ్పుర్ ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!
- శ్రీనగర్లో ఉద్రిక్తత..అలీ ఖమేనీ మరణవార్తతో రోడ్ల పైకి షియా ముస్లింలు
- ఐఆర్జీసీ కొత్త చీఫ్గా అహ్మద్ వాహిదీ
- ఖమేనీ తర్వాత ఎవరు? ఇరాన్ వారసత్వం పై ఉత్కంఠ
- పాకిస్తాన్ కు బిగ్ షాక్.. వరల్డ్ కప్ నుంచి ఔట్
- 63 ఇరానియన్ క్షిపణులు, 11 డ్రోన్లను అడ్డుకున్నాము: ఖతార్
- యూఏఈలో మార్చి 2 నుంచి 4వరకు రిమోట్ లెర్నింగ్..!!
- అక్రమ లైవ్ స్ట్రీమ్ల పై సీరియస్..ఇద్దరు అరెస్టు..!!









