టెహ్రాన్లోని రాయబార కార్యాలయాన్ని మూసివేసిన యూఏఈ..!!
- March 02, 2026
అబుదాబిః ఇరాన్ మిస్సైల్ దాడుల నేపథ్యంలో యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. టెహ్రాన్లోని తన రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్లోని తన రాయబారిని, సభ్యులందరిని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. నివాస ప్రాంతాలు, విమానాశ్రయాలు, ఓడరేవులు మరియు సేవా సౌకర్యాలతో సహా సివిలియన్ ప్రదేశాలపై శత్రు దాడులను తీవ్రంగా ఖండించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MoFA) తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









