టెహ్రాన్లోని రాయబార కార్యాలయాన్ని మూసివేసిన యూఏఈ..!!
- March 02, 2026
అబుదాబిః ఇరాన్ మిస్సైల్ దాడుల నేపథ్యంలో యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. టెహ్రాన్లోని తన రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్లోని తన రాయబారిని, సభ్యులందరిని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. నివాస ప్రాంతాలు, విమానాశ్రయాలు, ఓడరేవులు మరియు సేవా సౌకర్యాలతో సహా సివిలియన్ ప్రదేశాలపై శత్రు దాడులను తీవ్రంగా ఖండించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MoFA) తెలిపింది.
తాజా వార్తలు
- రేపే చంద్రగ్రహణం..ఆలయాలు మూసివేత
- నెతన్యాహుతో మోదీ ఫోన్, దాడులు ఆపాలని విజ్ఞప్తి
- నేడు వికారాబాద్లో కాంగ్రెస్ శిబిరంలో పాల్గొనున్న రాహుల్ గాంధీ
- యూఏఈ అధ్యక్షుడికి ఫోన్ చేసిన ట్రంప్..!!
- టెహ్రాన్లోని రాయబార కార్యాలయాన్ని మూసివేసిన యూఏఈ..!!
- అతిథుల హోటల్ స్టే పొడిగింపు..అబుదాబి చెల్లింపు..!!
- ఇరాన్ దాడుల పై అరబ్ లీగ్ సీరియస్..!!
- యూఏఈ సామర్థ్యం చాటింది..NCEMA ఛైర్మన్
- యూఏఈ అధ్యక్షుడికి ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ..!!
- యూఏఈ పై 165 మిస్సైల్స్, 541 డ్రోన్లతో ఇరాన్ దాడి.. ముగ్గురు మృతి..!!









