టెహ్రాన్‌లోని రాయబార కార్యాలయాన్ని మూసివేసిన యూఏఈ..!!

- March 02, 2026 , by Maagulf
టెహ్రాన్‌లోని రాయబార కార్యాలయాన్ని మూసివేసిన యూఏఈ..!!

అబుదాబిః ఇరాన్  మిస్సైల్ దాడుల నేపథ్యంలో యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. టెహ్రాన్‌లోని తన రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌లోని తన రాయబారిని, సభ్యులందరిని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. నివాస ప్రాంతాలు, విమానాశ్రయాలు, ఓడరేవులు మరియు సేవా సౌకర్యాలతో సహా సివిలియన్ ప్రదేశాలపై శత్రు దాడులను తీవ్రంగా ఖండించినట్లు  విదేశాంగ మంత్రిత్వ శాఖ (MoFA) తెలిపింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com