టెహ్రాన్లోని రాయబార కార్యాలయాన్ని మూసివేసిన యూఏఈ..!!
- March 02, 2026
అబుదాబిః ఇరాన్ మిస్సైల్ దాడుల నేపథ్యంలో యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. టెహ్రాన్లోని తన రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్లోని తన రాయబారిని, సభ్యులందరిని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. నివాస ప్రాంతాలు, విమానాశ్రయాలు, ఓడరేవులు మరియు సేవా సౌకర్యాలతో సహా సివిలియన్ ప్రదేశాలపై శత్రు దాడులను తీవ్రంగా ఖండించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MoFA) తెలిపింది.
తాజా వార్తలు
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!









