అతిథుల హోటల్ స్టే పొడిగింపు..అబుదాబి చెల్లింపు..!!
- March 02, 2026
అబుదాబిః గల్ఫ్ దేశాలలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ మిస్సైల్ దాడులతో యూఏఈ ఎయిర్ స్పేస్ ను మూసివేసింది. దీంతో వేల సంఖ్యలో ప్రయాణికులు చిక్కుకుపోయారు. కాగా, అతిథుల హోటల్ గదుల సమాయాన్ని పొడిగించాలని అబుదాబి సంస్కృతి మరియు పర్యాటక శాఖ (DCT అబుదాబి) హోటళ్లను ఆదేశించింది. అదనపు ఖర్చును అధికార యంత్రాంగం భరిస్తుందని తెలిపింది. సంబంధిత ఇన్వాయిస్లను నేరుగా అధికారులకు పంపాలని హోటళ్లను కోరింది. దాదాపు 20,200 మంది ప్రయాణికులు తాత్కాలిక వసతి మరియు రీబుకింగ్ మద్దతును పొందారని పేర్కొంది. ప్రభావిత విజిటర్స్ ను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన ప్రతిఒక్కరికి నివాసితులు మరియు ప్రయాణికులు ప్రశంసలు కురిపించారు.
తాజా వార్తలు
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!









