అతిథుల హోటల్ స్టే పొడిగింపు..అబుదాబి చెల్లింపు..!!
- March 02, 2026
అబుదాబిః గల్ఫ్ దేశాలలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ మిస్సైల్ దాడులతో యూఏఈ ఎయిర్ స్పేస్ ను మూసివేసింది. దీంతో వేల సంఖ్యలో ప్రయాణికులు చిక్కుకుపోయారు. కాగా, అతిథుల హోటల్ గదుల సమాయాన్ని పొడిగించాలని అబుదాబి సంస్కృతి మరియు పర్యాటక శాఖ (DCT అబుదాబి) హోటళ్లను ఆదేశించింది. అదనపు ఖర్చును అధికార యంత్రాంగం భరిస్తుందని తెలిపింది. సంబంధిత ఇన్వాయిస్లను నేరుగా అధికారులకు పంపాలని హోటళ్లను కోరింది. దాదాపు 20,200 మంది ప్రయాణికులు తాత్కాలిక వసతి మరియు రీబుకింగ్ మద్దతును పొందారని పేర్కొంది. ప్రభావిత విజిటర్స్ ను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన ప్రతిఒక్కరికి నివాసితులు మరియు ప్రయాణికులు ప్రశంసలు కురిపించారు.
తాజా వార్తలు
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!







