అజిత్ చిత్రంలో ముగ్గురు కథానాయికలు!
- July 31, 2016
తమిళ నటుడు అజిత్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న చిత్రంలో ముగ్గురు కథానాయికలు ఉండనున్నారట. ఇప్పటికే కాజల్ అగర్వాల్ పేరును ఖరారు చేయగా.. మరో ఇద్దరు నటీమణుల కోసం చిత్రం బృందం అన్వేషిస్తోందని తెలిసింది.ఈ చిత్రంలో సీక్రెట్ ఏజెంట్గా కనిపించనున్న అజిత్కు కాజల్ భార్యగా నటించనుంది. వీళ్లకు సూటయ్యేలా మరో కథానాయిక కోసం చిత్రబృందం వెతుకుతోందట. మూడో హీరోయిన్ అతిథి పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. అయితే.. రెండో కథానాయికగా నటుడు కమల్హాసన్ కూతురు అక్షర హాసన్ను తీసుకున్నట్లు వూహాగానాలు వస్తున్నాయి. .ఇప్పటికే చిత్రబృందం పలువురు కథానాయికలను సంప్రదించిందని.. అందులో ఎవరనేది ఫైనలైజ్ చేయాల్సి ఉందని తమిళ సినీ వర్గాలు వెల్లడించాయి. శివ దర్శకత్వం వహించనున్న ఈ చిత్ర షూటింగ్ వచ్చే వారం బల్గేరియాలో ప్రారంభం కానుందట.
తాజా వార్తలు
- టీ20 సిరీస్ టీమిండియాదే
- మేరీల్యాండ్లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు
- ముసాందంలో వరదల్లో డ్రైవింగ్.. డ్రైవర్ అరెస్ట్..!!
- అత్యున్నత పురస్కారాల్లో ప్రధాని మోదీ రికార్డు..!!
- ఏనుగు సజీవ దహనం..ముగ్గురు అరెస్ట్..!!
- 72 మిలియన్ గ్యాలన్ల రెయిన్ వాటర్ తొలగింపు..!!
- మెచ్యూరిటీ ఇండెక్స్ 2025లో సౌదీకి రెండో స్థానం..!!
- యూఏఈలో రెయిన్స్ తగ్గుముఖం..!!
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'







