మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- March 04, 2026
మనామా: అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో చిక్కుకున్న వేలాది మంది ప్రయాణికులను తిరిగి తీసుకురావడానికి భారత ఎయిర్లైన్స్ మిడిల్ ఈస్ట్ కు పరిమిత సంఖ్యలో విమార సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
సౌదీ అరేబియాలోని జెడ్డాకు నాలుగు సర్వీసులను నడుపుతున్నట్లు ఇండిగో తెలిపింది. ఒమానీ రాజధాని మస్కట్కు సర్వీసులను తిరిగి ప్రారంభిస్తామని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తెలిపింది.
కానీ బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లకు మరియు తిరిగి వచ్చే విమానాలను నిలిపివేసినట్లు ఎయిర్లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక బడ్జెట్ క్యారియర్ అకాసా ఎయిర్ జెడ్డాకు పరిమితంగా విమానాలను నడుపుతున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో మెడిసిన్ స్టాక్ పై ఆందోళన వద్దు..!!









