సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- March 05, 2026
మనామాః జాతీయ భద్రతకు ముప్పు కలిగించే కంటెంట్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అరెస్టు చేసిన వ్యక్తులు ఇరానియన్ దురాక్రమణకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేయడంతోపాటు సైనిక సైట్ల నుండి వచ్చిన ఫుటేజ్ మరియు దాడులకు సానుభూతి వ్యక్తం చేసేలా మేసేజులు ఉన్నాయని పేర్కొంది. ఇటువంటి కంటెంట్ ప్రజాభిప్రాయాన్ని తప్పుదారి పట్టిస్తుందని, భయాన్ని వ్యాపింపజేస్తుందని మరియు దేశ విలువలు మరియు సూత్రాలను ఉల్లంఘిస్తుందని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!









