గుజరాత్ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ కానుక...
- August 01, 2016
గుజరాత్ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ కానుకను అందించబోతోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఆగస్టు 15 నుంచి గుజరాత్లో కార్లు, చిన్న వాహనదారులు టోల్ పన్నును కట్టాల్సిన అవసరం ఉండబోదట. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15 నుంచి కార్లు, ఆటోరిక్షాలు, చిన్నవాహనాలను టోల్ ట్యాక్స్ల నుంచి మినహాయిస్తున్నట్లు గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ ట్వీట్ చేశారు. నిరంతరం టోల్ బూత్లను దాటుకుంటూ ఆఫీసులకూ, కాలేజీలకూ వెళ్లే వాహనదారులకు ట్యాక్స్ కట్టడం భారంగా మారుతోందని.. అందుకే మినహాయింపు కల్పిస్తున్నట్లు ఆనందీబెన్ తెలిపారు. గుజరాత్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన







