అమరావతి ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయ
- August 01, 2016
నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని కేంద్రీయ విద్యాలయం సంఘటన న్యూఢిల్లీ నుంచి జిల్లా అధికారులకు లేఖ అందినట్లు అమరావతి డెవలప్మెంట్ ఆధారిటి చైర్మన జాస్తి వీరాం జనేయులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రీయ విద్యాలయం సంఘటన సంయుక్త కమిషనర్ డాక్టర్ ఇ ప్రభాకర్ నుంచి హైదరాబాదులోని ప్రాంతీయ కార్యాలయానికి వివరాలు పంపాలని లేఖ పంపినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల దృష్ట్యా తక్షణం నాలుగు ఎకరాలు స్థలాన్ని గురించి ఢిలీల్లోని హెచఆర్డీ సంయుక్త కార్యదర్శికి పంపాలని కలెక్టర్ కాంతీలాల్ దండే, డీఆర్వో నాగబాబుకు ఆయన విజ్ఞప్తి చేశారు. గతంలో తాను పాఠశాల ఏర్పాటు గురించి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు వీరాంజనేయులు వెల్లడించారు.
తాజా వార్తలు
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!
- జెబెల్ జైస్లో బేర్ గ్రిల్స్ క్యాంప్ రీ ఓపెన్..!!
- భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!
- బహ్రెయిన్ లకే వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు..!!
- రియాద్ మెట్రో వార్షిక, టర్మ్ టిక్కెట్ల ధరలు వెల్లడి..!!
- 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- తెలంగాణలో వారందరికీ బిగ్షాక్..







