ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- March 13, 2026
మస్కట్: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా ఆహార వస్తువుల సరఫరా మరియు వాటి ధరల గురించిన ఆందోళన వద్దని వ్యవసాయం, మత్స్య మరియు జల వనరుల మంత్రిత్వ శాఖ (MoAFWR) స్పష్టం చేసింది. ఈ మేరకు సిలాల్ సెంట్రల్ మార్కెట్లో అనేక మంది వ్యాపారులు మరియు పెట్టుబడిదారులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపింది.
వ్యవసాయం, మత్స్య మరియు జల వనరుల మంత్రిత్వ శాఖ అండర్-సెక్రటరీ డాక్టర్ అహ్మద్ బిన్ నాసర్ అల్ బక్రీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. పౌరులు మరియు నివాసితుల అవసరాలను తీర్చడానికి వస్తువుల నిరంతర సరఫరా, తద్వారా స్థానిక మార్కెట్ల స్థిరత్వాన్ని పెంచేంచేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి సమావేశంలో చర్చించారు. అలాగే, మార్కెట్ లో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!









