ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- March 13, 2026
మస్కట్: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా ఆహార వస్తువుల సరఫరా మరియు వాటి ధరల గురించిన ఆందోళన వద్దని వ్యవసాయం, మత్స్య మరియు జల వనరుల మంత్రిత్వ శాఖ (MoAFWR) స్పష్టం చేసింది. ఈ మేరకు సిలాల్ సెంట్రల్ మార్కెట్లో అనేక మంది వ్యాపారులు మరియు పెట్టుబడిదారులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపింది.
వ్యవసాయం, మత్స్య మరియు జల వనరుల మంత్రిత్వ శాఖ అండర్-సెక్రటరీ డాక్టర్ అహ్మద్ బిన్ నాసర్ అల్ బక్రీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. పౌరులు మరియు నివాసితుల అవసరాలను తీర్చడానికి వస్తువుల నిరంతర సరఫరా, తద్వారా స్థానిక మార్కెట్ల స్థిరత్వాన్ని పెంచేంచేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి సమావేశంలో చర్చించారు. అలాగే, మార్కెట్ లో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ట్రాఫిక్ మార్పులు: ఐదవ రింగ్ రోడ్డుపై 14 రోజుల పాటు లేన్లు మూసివేత
- NTPCలో 250 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
- దుబాయ్లో ప్రాపర్టీ ఇన్వెస్టర్లకు రెండు సంవత్సరాల రెసిడెన్సీ వీసా నిబంధనల్లో మార్పులు
- మేలో బ్యాంక్ హాలిడేస్ ఫుల్ లిస్ట్..!
- దక్షిణ సూడాన్ రాజధాని శివార్లలో విమానం కూలి 14 మంది మృతి
- ఎగ్జిట్ పోల్స్ కౌంట్డౌన్ షురూ.. మే 4న తుది ఫలితాలు
- పర్యాటకానికి కొత్త కళ..హైదరాబాద్లో భారీ కార్నివాల్ నిర్వహణ
- సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఎప్పుడొస్తాయి? పేరెంట్స్ లో ఆందోళనలు..!!
- బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి కింగ్ హమద్ నేతృత్వం..!!
- 77 శాతానికి కార్మికులలో ప్రమాద అవగాహన..!!









