ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- March 13, 2026
మస్కట్: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా ఆహార వస్తువుల సరఫరా మరియు వాటి ధరల గురించిన ఆందోళన వద్దని వ్యవసాయం, మత్స్య మరియు జల వనరుల మంత్రిత్వ శాఖ (MoAFWR) స్పష్టం చేసింది. ఈ మేరకు సిలాల్ సెంట్రల్ మార్కెట్లో అనేక మంది వ్యాపారులు మరియు పెట్టుబడిదారులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపింది.
వ్యవసాయం, మత్స్య మరియు జల వనరుల మంత్రిత్వ శాఖ అండర్-సెక్రటరీ డాక్టర్ అహ్మద్ బిన్ నాసర్ అల్ బక్రీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. పౌరులు మరియు నివాసితుల అవసరాలను తీర్చడానికి వస్తువుల నిరంతర సరఫరా, తద్వారా స్థానిక మార్కెట్ల స్థిరత్వాన్ని పెంచేంచేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి సమావేశంలో చర్చించారు. అలాగే, మార్కెట్ లో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!







