పౌరులకు, నివాసితులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!
- March 20, 2026
మస్కట్ః ఈద్ అల్-ఫితర్ పండుగ సందర్భంగా ఒమన్ సుల్తానేట్లోని పౌరులకు, నివాసితులకు కింగ్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ శుభాకాంక్షలను తెలిపారు. అలాగే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సమాజానికి, అరబ్, ఇస్లాం దేశాధినేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సుల్తాన్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రజలు,నివాసితులు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరం అందరూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.
తాజా వార్తలు
- అరబ్ గమ్యస్థానాలకు 45శాతం పెరిగిన విమాన ఛార్జీలు..!!
- హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్
- పుట్టపర్తిలో అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ ల్యాబ్ ప్రారంభం
- IPL 2026: ఐపీఎల్ ఏఐ నకిలీ టికెట్ల ముఠా అరెస్ట్
- బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం
- వినియోగదారుల రక్షణ కఠినమైన జరిమానాలు..!!
- మే 15 నుండి అబుదాబిలో డెలివరీ మోటార్సైకిళ్లపై నిషేధం..!!
- హంటావైరస్ ప్రమాదం చాలా తక్కువ.. సౌదీ అరేబియా
- వలస కార్మికుల హక్కుల పరిరక్షణకు జాతీయ విధానం..!!
- అమెరికా ఉపాధ్యక్షుడితో ఖతార్ పీఎం భేటీ..!!









