పౌరులకు, నివాసితులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!
- March 20, 2026
మస్కట్ః ఈద్ అల్-ఫితర్ పండుగ సందర్భంగా ఒమన్ సుల్తానేట్లోని పౌరులకు, నివాసితులకు కింగ్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ శుభాకాంక్షలను తెలిపారు. అలాగే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సమాజానికి, అరబ్, ఇస్లాం దేశాధినేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సుల్తాన్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రజలు,నివాసితులు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరం అందరూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







