పౌరులకు, నివాసితులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!
- March 20, 2026
మస్కట్ః ఈద్ అల్-ఫితర్ పండుగ సందర్భంగా ఒమన్ సుల్తానేట్లోని పౌరులకు, నివాసితులకు కింగ్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ శుభాకాంక్షలను తెలిపారు. అలాగే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సమాజానికి, అరబ్, ఇస్లాం దేశాధినేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సుల్తాన్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రజలు,నివాసితులు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరం అందరూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త
- ప్రపంచ శాంతి, స్థిరత్వానికి మద్దతు సౌదీ కొనసాగిస్తుంది..కింగ్ సల్మాన్
- యూఏఈలో భారీ వర్షాలు, ఉరుములు, వడగళ్ల వాన కురిసే అవకాశం..!!
- ఖతార్ లో ఉరుములతో కూడిన వర్షం, బలమైన గాలులు..!!
- పౌరులకు, నివాసితులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!
- కువైట్-భారత్ అనుసంధానం..జజీరా ఎయిర్వేస్కు ప్రత్యేక అనుమతి..!!
- ఫేక్ కరెన్సీ.. బహ్రెయిన్ వ్యక్తికి 5 ఏళ్ల జైలు శిక్ష..!!
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే









