పౌరులకు, నివాసితులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!

- March 20, 2026 , by Maagulf
పౌరులకు, నివాసితులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!

మస్కట్ః ఈద్ అల్-ఫితర్ పండుగ సందర్భంగా ఒమన్ సుల్తానేట్‌లోని పౌరులకు, నివాసితులకు కింగ్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ శుభాకాంక్షలను తెలిపారు. అలాగే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సమాజానికి, అరబ్, ఇస్లాం దేశాధినేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సుల్తాన్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రజలు,నివాసితులు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరం అందరూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com