భారతీయులకు ఎఫెక్ట్..వీసా ఫీజులు పెంచిన యూకే
- March 20, 2026
లండన్: ఇమ్మిగ్రేషన్, వీసా ఫీజులను పెంచుతూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.6 శాతం ఉంచి 25 వరకు ఇవి పెరగనున్నాయి. ఏప్రిల్ 8 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.దీంతో విజిటర్, స్టుడెంట్, వర్క్, సెటిల్మెంట్, సిటిజన్షిప్ దరఖాస్తులపై ఈ భారం పడనుంది.యూకేలో చదువు, స్థిరనివాసం కోసం ఆలోచిస్తున్న భారతీయులపై ఈ నిర్ణయం పెద్దగా ప్రభావం చూపనుంది.
తాజా వార్తలు
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు







