భారతీయులకు ఎఫెక్ట్..వీసా ఫీజులు పెంచిన యూకే
- March 20, 2026
లండన్: ఇమ్మిగ్రేషన్, వీసా ఫీజులను పెంచుతూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.6 శాతం ఉంచి 25 వరకు ఇవి పెరగనున్నాయి. ఏప్రిల్ 8 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.దీంతో విజిటర్, స్టుడెంట్, వర్క్, సెటిల్మెంట్, సిటిజన్షిప్ దరఖాస్తులపై ఈ భారం పడనుంది.యూకేలో చదువు, స్థిరనివాసం కోసం ఆలోచిస్తున్న భారతీయులపై ఈ నిర్ణయం పెద్దగా ప్రభావం చూపనుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్
- పంజాబ్ పై హైదరాబాద్ ఘన విజయం !!
- చివరి నిమిషంలో విజయ్ ప్రమాణ స్వీకారం రద్దు!
- RB చౌదరికి నివాళ్లు అర్పించిన TVK విజయ్
- టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు
- శ్రీసిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్
- విజయ్కు షాక్ ఇచ్చిన వామపక్ష పార్టీల నిర్ణయం
- ఉప్పల్ స్టేడియం ఐపీఎల్ రూల్స్..
- నార్త్ అల్ బటిన్హాలో టొబాకో తయారీ యూనిట్ సీజ్..!!
- కార్మికుల హక్కులు, సంస్కరణలపై ఫస్ట్ జాయింట్ మీటింగ్..!!









