భారతీయులకు ఎఫెక్ట్..వీసా ఫీజులు పెంచిన యూకే
- March 20, 2026
లండన్: ఇమ్మిగ్రేషన్, వీసా ఫీజులను పెంచుతూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.6 శాతం ఉంచి 25 వరకు ఇవి పెరగనున్నాయి. ఏప్రిల్ 8 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.దీంతో విజిటర్, స్టుడెంట్, వర్క్, సెటిల్మెంట్, సిటిజన్షిప్ దరఖాస్తులపై ఈ భారం పడనుంది.యూకేలో చదువు, స్థిరనివాసం కోసం ఆలోచిస్తున్న భారతీయులపై ఈ నిర్ణయం పెద్దగా ప్రభావం చూపనుంది.
తాజా వార్తలు
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ
- అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కొత్త ట్విస్ట్..!
- పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి అనుమతులు మంజూరు: ఎంపీ బాలశౌరి
- భారతీయులకు ఎఫెక్ట్..వీసా ఫీజులు పెంచిన యూకే
- తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త
- ప్రపంచ శాంతి, స్థిరత్వానికి మద్దతు సౌదీ కొనసాగిస్తుంది..కింగ్ సల్మాన్
- యూఏఈలో భారీ వర్షాలు, ఉరుములు, వడగళ్ల వాన కురిసే అవకాశం..!!
- ఖతార్ లో ఉరుములతో కూడిన వర్షం, బలమైన గాలులు..!!
- పౌరులకు, నివాసితులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!









