భారతీయులకు ఎఫెక్ట్‌..వీసా ఫీజులు పెంచిన యూకే

- March 20, 2026 , by Maagulf
భారతీయులకు ఎఫెక్ట్‌..వీసా ఫీజులు పెంచిన యూకే

లండన్: ఇమ్మిగ్రేషన్‌, వీసా ఫీజులను పెంచుతూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.6 శాతం ఉంచి 25 వరకు ఇవి పెరగనున్నాయి. ఏప్రిల్‌ 8 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.దీంతో విజిటర్‌, స్టుడెంట్‌, వర్క్‌, సెటిల్మెంట్‌, సిటిజన్‌షిప్‌ దరఖాస్తులపై ఈ భారం పడనుంది.యూకేలో చదువు, స్థిరనివాసం కోసం ఆలోచిస్తున్న భారతీయులపై ఈ నిర్ణయం పెద్దగా ప్రభావం చూపనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com