మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- March 21, 2026
మస్కట్: ఒమన్ సుల్తాన్ సతీమణి, గౌరవనీయ మహారాణి సయ్యిదా అహ్ద్ అబ్దుల్లా హమీద్ అల్ బుసైది ప్రతి సంవత్సరం మార్చి 21న జరుపుకునే మాతృ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒమన్ సుల్తానేట్ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లులకు శుభాకాంక్షల సందేశాన్ని విడుదల చేశారు.
ప్రతి సంవత్సరం మార్చి 21న వచ్చే మాతృ దినోత్సవం సందర్భంగా ఒమన్, ప్రపంచంలోని నలుమూలల ఉన్న ప్రతి తల్లికి మా అత్యంత హృదయపూర్వక ప్రశంసలను మరియు కృతజ్ఞతలను తెలియజేయడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు.
మన గొప్ప తల్లులు సహనం, భక్తి, నిస్వార్థం, త్యాగం మరియు అంతులేని దాతృత్వం గురించి మనం స్మరించుకోవడానికి ఈ ఒక్క రోజే సరిపోదని, ఈ భావాలు మన జీవితంలోని ప్రతి రోజూ మన హృదయాల్లో మరియు మన మాటల్లో సదా నిలిచి ఉండాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్
- తిరుమల శ్రీవారి దర్శన కోటా టికెట్లు విడుదల
- ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి మధుమిత రౌత్ కన్నుమూత









