ఢీకొన్న విమానాలు తృటిలో తప్పిన ప్రమాదం

- August 03, 2016 , by Maagulf
ఢీకొన్న  విమానాలు తృటిలో తప్పిన ప్రమాదం

ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు విమానాలకు తృటిలో ప్రమాదం తప్పింది. గువహటిలోని విమానాశ్రయంలో గువహటి నుంచి చెన్నై వెళ్తున్న 6ఇ-136 విమానం,ముంబయి నుంచి గువహటికి వస్తున్న 6ఇ-813 విమానాలు ఒకదాన్నొకటిస్వల్పంగా ఢీకొన్నాయి. దీంతో ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో రెండు విమానాల్లో 300 మంది ప్రయాణికులు ఉన్నారు. అధికారులు వెంటనే రెండు విమానాలను దింపి ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించి క్షతగాత్రులకు చికిత్స అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com