ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- December 28, 2025
యూఏఈ: రాబోయే నాలుగు రోజులపాటు పీక్ సీజన్ ఉంటుందని షార్జా ఎయిర్ పోర్ట్ అలెర్ట్ జారీ చేసింది. ప్రయాణికులు తమ షెడ్యూల్ కంటే మూడు గంటల ముందే ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని సూచించింది.
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీ అధికంగా ఉంటుందని, ప్రయాణీకులు చెక్-ఇన్ సర్వీస్ నుండి ప్రయోజనం పొందాలని విమానాశ్రాయ అధికారులు సూచించారు. రాబోయే రోజుల్లో షార్జా మరియు ఇతర ఎమిరేట్స్లోని విమానాశ్రయాలు అధిక సంఖ్యలో ప్రయాణీకుల రద్దీని ఎదుర్కొంటాయని తెలిపారు.
దాదాపు 10 మిలియన్లకు పైగా ప్రయాణికులు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) ద్వారా ప్రయాణించే అవకాశం ఉన్నదని, ప్రయాణికులు అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసుకోవాలని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఒక అడ్వైజరీ జారీ చేసింది.
తాజా వార్తలు
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..







