ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- December 28, 2025
యూఏఈ: రాబోయే నాలుగు రోజులపాటు పీక్ సీజన్ ఉంటుందని షార్జా ఎయిర్ పోర్ట్ అలెర్ట్ జారీ చేసింది. ప్రయాణికులు తమ షెడ్యూల్ కంటే మూడు గంటల ముందే ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని సూచించింది.
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీ అధికంగా ఉంటుందని, ప్రయాణీకులు చెక్-ఇన్ సర్వీస్ నుండి ప్రయోజనం పొందాలని విమానాశ్రాయ అధికారులు సూచించారు. రాబోయే రోజుల్లో షార్జా మరియు ఇతర ఎమిరేట్స్లోని విమానాశ్రయాలు అధిక సంఖ్యలో ప్రయాణీకుల రద్దీని ఎదుర్కొంటాయని తెలిపారు.
దాదాపు 10 మిలియన్లకు పైగా ప్రయాణికులు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) ద్వారా ప్రయాణించే అవకాశం ఉన్నదని, ప్రయాణికులు అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసుకోవాలని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఒక అడ్వైజరీ జారీ చేసింది.
తాజా వార్తలు
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!









