ఢీకొన్న విమానాలు తృటిలో తప్పిన ప్రమాదం
- August 03, 2016
ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన రెండు విమానాలకు తృటిలో ప్రమాదం తప్పింది. గువహటిలోని విమానాశ్రయంలో గువహటి నుంచి చెన్నై వెళ్తున్న 6ఇ-136 విమానం,ముంబయి నుంచి గువహటికి వస్తున్న 6ఇ-813 విమానాలు ఒకదాన్నొకటిస్వల్పంగా ఢీకొన్నాయి. దీంతో ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో రెండు విమానాల్లో 300 మంది ప్రయాణికులు ఉన్నారు. అధికారులు వెంటనే రెండు విమానాలను దింపి ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించి క్షతగాత్రులకు చికిత్స అందించారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







