యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- March 23, 2026
అమెరికా: ఇరాన్తో యుద్ధం ముదురుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు.గత రెండు రోజులుగా ఇరాన్ ప్రతినిధులతో చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ తెలిపారు. ఆ దేశంలోని విద్యుత్ కేంద్రాలు, ఇంధన వనరులపై జరపాల్సిన సైనిక దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న చర్చల ఫలితాల ఆధారంగానే యుద్ధం కొనసాగించాలా లేదా ఆపాలా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు. యుద్ధంలో ఈ 5 రోజుల బ్రేక్ శాంతికి అవకాశంగా నిలవనుంది.

తాజా వార్తలు
- IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ ఘనవిజయం
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్
- యూఏఈలో ప్రత్యక్ష లేదా దూర విద్య పై మే 10న నిర్ణయం
- విదేశీ చదువులకు పావలా వడ్డీ రుణాలు..సీఎం కీలక నిర్ణయం
- పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా మళ్లీ రంగస్వామి
- ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- యూఏఈ: రెండు బాలిస్టిక్ క్షిపణులు, మూడు డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ
- ‘విజయ్ అను నేను‘ అంటూ రేపు విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు









