యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- March 23, 2026
అమెరికా: ఇరాన్తో యుద్ధం ముదురుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు.గత రెండు రోజులుగా ఇరాన్ ప్రతినిధులతో చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ తెలిపారు. ఆ దేశంలోని విద్యుత్ కేంద్రాలు, ఇంధన వనరులపై జరపాల్సిన సైనిక దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న చర్చల ఫలితాల ఆధారంగానే యుద్ధం కొనసాగించాలా లేదా ఆపాలా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు. యుద్ధంలో ఈ 5 రోజుల బ్రేక్ శాంతికి అవకాశంగా నిలవనుంది.

తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







