వాయిదాలలో ఫోన్ల పేరిట ఫ్రాడ్..వ్యక్తి అరెస్టు..!!
- March 26, 2026
మనామాః ఆన్ లైన్ లో ఫోన్లను అందజేస్తానని మోసాలకు పాల్పడిన 53 ఏళ్ల వ్యక్తిని దక్షిణ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
నిందితుడు మొబైల్ ఫోన్లను వాయిదాల పద్ధతిలో విక్రయించి, వినియోగదారులతో ఒప్పందాలపై సంతకాలు చేయించుకునేవాడు. ఆ తర్వాత అతను వివరాలను తప్పుగా నమోదు చేసి, ఫోన్ల అసలు విలువ కంటే ఎక్కువ మొత్తాలను చూపించి ఆ ఒప్పందాలను మార్చేవాడని అధికారులు తెలిపారు.
అతనిపై ఫిర్యాదులు అందిన వెంటనే, డైరెక్టరేట్ దర్యాప్తు ప్రారంభించిందని, సరైన ఆధారాలు సేకరించి, నిందితుడిని గుర్తించి అరెస్టు చేసినట్లు వెల్లడించింది. ఈ కేసు పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు
- మార్కాపురం బస్సు ప్రమాదం...అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
- టిప్పర్ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు..14 మంది సజీవదహనం
- అల్ జబల్ అల్ అఖ్దర్, రుస్తాక్ విలాయత్లలో భారీ వర్షాలు..!!
- ప్రాపర్టీ మార్కెట్ పతనంపై ఫేక్ న్యూస్ ను ఖండించిన దుబాయ్..!!
- వాయిదాలలో ఫోన్ల పేరిట ఫ్రాడ్..వ్యక్తి అరెస్టు..!!
- సాహ్ల్ యాప్ లో విమానయాన, ట్రావెల్ ఏజెన్సీల పై ఫిర్యాదులు..!!
- ఖతార్ లో స్కూల్ బస్సుల భద్రత పై మార్గదర్శకాలు జారీ..!!
- విజిట్ వీసాను ఫైన్ లేకుండా పొడిగింపునకు సౌదీ అనుమతి..!!
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..









