మస్కట్లో డిస్టన్స్ లెర్నింగ్ ప్రారంభం..!!
- April 01, 2026
మస్కట్: మస్కట్లోని అల్ ధాహిరాలో డిస్టన్స్ లెర్నింగ్ ప్రారంభమైంది. ఏప్రిల్ 1 (బుధవారం) న నిజ్వా, ఇబ్రా, సుర్ మరియు మస్కట్లలో డిస్టన్స్ లెర్నింగ్ విధానానికి మారాలని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ సైన్సెస్ నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. యూనివర్సిటీ పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ఒక ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- ట్యాంక్ బండ్ శివకు సీఎం భారీ సాయం
- స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు
- AN-26 విమానం కుప్పకూలి 29 మంది దుర్మరణం
- కువైట్ లో ఉగ్రవాద విచారణలు వేగవంతం..!!
- యూఏఈలో పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు..!!
- కువైట్కు కొత్త బస్సు మార్గాలను ప్రకటించిన సౌదీ..!!
- మస్కట్లో డిస్టన్స్ లెర్నింగ్ ప్రారంభం..!!
- ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలను రెచ్చగొడుతుంది..!!
- రక్షణ సహకారం పై ఖతార్ ప్రధాని, యూకే రక్షణ కార్యదర్శి చర్చలు..!!
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం









