మస్కట్లో డిస్టన్స్ లెర్నింగ్ ప్రారంభం..!!
- April 01, 2026
మస్కట్: మస్కట్లోని అల్ ధాహిరాలో డిస్టన్స్ లెర్నింగ్ ప్రారంభమైంది. ఏప్రిల్ 1 (బుధవారం) న నిజ్వా, ఇబ్రా, సుర్ మరియు మస్కట్లలో డిస్టన్స్ లెర్నింగ్ విధానానికి మారాలని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ సైన్సెస్ నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. యూనివర్సిటీ పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ఒక ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







