మస్కట్లో డిస్టన్స్ లెర్నింగ్ ప్రారంభం..!!
- April 01, 2026
మస్కట్: మస్కట్లోని అల్ ధాహిరాలో డిస్టన్స్ లెర్నింగ్ ప్రారంభమైంది. ఏప్రిల్ 1 (బుధవారం) న నిజ్వా, ఇబ్రా, సుర్ మరియు మస్కట్లలో డిస్టన్స్ లెర్నింగ్ విధానానికి మారాలని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ సైన్సెస్ నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. యూనివర్సిటీ పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ఒక ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు







