మస్కట్లో డిస్టన్స్ లెర్నింగ్ ప్రారంభం..!!
- April 01, 2026
మస్కట్: మస్కట్లోని అల్ ధాహిరాలో డిస్టన్స్ లెర్నింగ్ ప్రారంభమైంది. ఏప్రిల్ 1 (బుధవారం) న నిజ్వా, ఇబ్రా, సుర్ మరియు మస్కట్లలో డిస్టన్స్ లెర్నింగ్ విధానానికి మారాలని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ సైన్సెస్ నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. యూనివర్సిటీ పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ఒక ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- కేరళ నూతన ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ ప్రమాణస్వీకారం
- ఇక నుంచి వారంలో నాలుగు రోజులే పనిదినాలు..
- అమెరికా: గాల్లో ఢీకొన్న యుద్ధ విమానాలు
- ఒమన్ లో 25 శాతం పెరిగిన కూరగాయల ధరలు..!!
- బహ్రెయిన్-కువైట్ భద్రతా సహకారం బలోపేతం..!!
- పిరికిపంద ఉగ్రవాద దాడి..ఐఏఈఏ చీఫ్ తో యూఏఈ విదేశాంగ మంత్రి..!!
- హజ్ వీసా గడువు దాటితే.. ఫైన్స్, జైలు శిక్ష, బహిష్కరణ..సౌదీ వార్నింగ్..!!
- ఖతార్ డిస్ట్రిక్ట్ కూలింగ్ సేవలపై నియంత్రణకు గైడ్ లైన్స్ జారీ..!!
- ‘అస్హాల్’ పోర్టల్ లో పార్టనర్ వర్క్ పర్మిట్ రెన్యువల్ సర్వీస్..!!
- IPL 2026: రాజస్థాన్ రాయల్స్ పై ఢిల్లీ క్యాప్టిల్స్ ఘన విజయం..









