కువైట్ లో ఉగ్రవాద విచారణలు వేగవంతం..!!
- April 01, 2026
కువైట్: 2026 మొదటి మూడు నెలల్లో ఉగ్రవాద కేసులు 500 శాతం పెరిగాయని అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాద కేసులను విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తూ అమీరీ డిక్రీ జారీ అయింది.
విచారణలో సాధారణంగా ఉండే మూడు దశలకు బదులుగా కేవలం రెండు దశలలో విచారణ చేయనున్నారు.
ఉగ్రవాద సంబంధిత కేసులను విచారించడానికి ఒక ప్రత్యేక ప్రాసిక్యూషన్ను ఏర్పాటు చేస్తూ అటార్నీ జనరల్ సాద్ అల్-సఫ్రాన్ ఉత్తర్వులు జారీ చేసిన ఒక రోజు తర్వాత ఈ డిక్రీ వెలువడింది.
ఇదిలా ఉండగా, ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఉగ్రవాదం మరియు రాష్ట్ర భద్రతకు సంబంధించిన కేసులు 500 శాతం పెరిగాయని, 209 కేసులు నమోదయ్యాయని న్యాయశాఖ మంత్రి నాసర్ అల్-సుమైత్ తెలిపారు.
తాజా వార్తలు
- ట్యాంక్ బండ్ శివకు సీఎం భారీ సాయం
- స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు
- AN-26 విమానం కుప్పకూలి 29 మంది దుర్మరణం
- కువైట్ లో ఉగ్రవాద విచారణలు వేగవంతం..!!
- యూఏఈలో పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు..!!
- కువైట్కు కొత్త బస్సు మార్గాలను ప్రకటించిన సౌదీ..!!
- మస్కట్లో డిస్టన్స్ లెర్నింగ్ ప్రారంభం..!!
- ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలను రెచ్చగొడుతుంది..!!
- రక్షణ సహకారం పై ఖతార్ ప్రధాని, యూకే రక్షణ కార్యదర్శి చర్చలు..!!
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం









