బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- April 03, 2026
బిదియా: ఉత్తర అ'షర్కియా గవర్నరేట్లోని బిదియా విలాయత్లో ఉన్న అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధి, నిర్వహణ కోసం వాసిల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీతో ఒక ఒప్పందంపై హెరిటేజ్ మరియు టూరిజం మంత్రిత్వ శాఖ ఒప్పందం చేసుకుంది.
మంత్రిత్వ శాఖ తరపున హెరిటేజ్ మరియు టూరిజం మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ ఇంజనీర్ ఇబ్రహీం సయీద్ అల్ ఖరూసీ సంతకం చేశారు. అల్ వాసిల్ పోర్ట్ గవర్నరేట్లోని అత్యంత ప్రముఖ చారిత్రక ప్రదేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.
ఈ ప్రాజెక్ట్, ఒమన్ సుల్తానేట్ కు ఫారీన్ విజిటర్స్ ను ఆకర్షించడం ద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి దోహదపడుతుందని తెలిపారు. అదే సమయంలో పురావస్తు ప్రదేశాల నిర్వహణ, కార్యకలాపాలు మరియు అభివృద్ధిలో ప్రైవేట్ రంగం పాత్రను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. ఇది టూరిజం మరియు సాంస్కృతిక కార్యకలాపాలు, హస్తకళల ప్రదర్శనల నిర్వహణ, అలాగే స్థానిక సమాజానికి ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగ అవకాశాల కల్పనతో సహా ఆశాజనకమైన పెట్టుబడి అవకాశాలను కూడా పెంచుతుందన్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







