ఆఫ్గానిస్థాన్లో విదేశీ పర్యాటకులపై తీవ్రవాదులు దాడి...
- August 04, 2016
ఆఫ్గానిస్థాన్లో విదేశీ పర్యాటకులపై తీవ్రవాదులు దాడి చేశారు. అఫ్ఘాన్ సైన్యానికి చెందిన సిబ్బంది తమ వాహనాల్లో పర్యాటకులకు రక్షణగా వెళ్తుండగా ఈ దాడి జరగడం గమనార్హం. చెష్టె షరీఫ్ జిల్లాలో తాలిబన్లు మాటువేసి ఒక్కసారిగా దాడిచేశారని, ఆరుగురు పర్యాటకులు గాయపడ్డారని సైనిక ప్రతినిధి తెలిపారు. ఆ సమయంలో వాహనంలో 11 మంది విదేశీ పర్యాటకులు ఉన్నారని తెలిపారు. పశ్చిమ అఫ్ఘానిస్థాన్ రాష్ట్రమైన హేరత్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పర్యాటకులు హేరత్ నుండి బమియాన్ వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు హేరత్ గవర్నర్ ప్రతినిధి జిలాని ఫర్హద్ తెలిపారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







