అబుదాబిలో ఫుల్ కోహ్లీ రెస్టారెంట్ మూసివేత..!!
- April 10, 2026
యూఏఈ: అబుదాబిలోని అల్ ఐన్ నగరంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఫుల్ కోహ్లీ రెస్టారెంట్లో తీవ్రమైన ఆహార భద్రతా ఉల్లంఘనలను గుర్తించారు. దానిని వెంటనే మూసివేయాలని అబుదాబి అధికారులు నోటీసులు జారీ చేశారు.
అబుదాబి వ్యవసాయ మరియు ఆహార భద్రతా అథారిటీ (అదాఫ్సా) ప్రకారం.. ఈ సంస్థ "ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు" కలిగించింది. పదేపదే ఉల్లంఘనలు జరగడం, దిద్దుబాటు చర్యలను అమలు చేయడంలో సంస్థ విఫలమవడం వల్ల ఈ మూసివేత ఉత్తర్వులు జారీ చేసినట్లు అథారిటీ తెలిపింది.
ఏప్రిల్ 3న ఇదే ఆరోపణలపై జాయెద్ ది ఫస్ట్ స్ట్రీట్లోని అమీనా రెస్టారెంట్ను కూడా తాత్కాలికంగా మూసివేయాలని అధికారులు నోటీసులు జారీచేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







