అబుదాబిలో ఫుల్ కోహ్లీ రెస్టారెంట్ మూసివేత..!!
- April 10, 2026
యూఏఈ: అబుదాబిలోని అల్ ఐన్ నగరంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఫుల్ కోహ్లీ రెస్టారెంట్లో తీవ్రమైన ఆహార భద్రతా ఉల్లంఘనలను గుర్తించారు. దానిని వెంటనే మూసివేయాలని అబుదాబి అధికారులు నోటీసులు జారీ చేశారు.
అబుదాబి వ్యవసాయ మరియు ఆహార భద్రతా అథారిటీ (అదాఫ్సా) ప్రకారం.. ఈ సంస్థ "ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు" కలిగించింది. పదేపదే ఉల్లంఘనలు జరగడం, దిద్దుబాటు చర్యలను అమలు చేయడంలో సంస్థ విఫలమవడం వల్ల ఈ మూసివేత ఉత్తర్వులు జారీ చేసినట్లు అథారిటీ తెలిపింది.
ఏప్రిల్ 3న ఇదే ఆరోపణలపై జాయెద్ ది ఫస్ట్ స్ట్రీట్లోని అమీనా రెస్టారెంట్ను కూడా తాత్కాలికంగా మూసివేయాలని అధికారులు నోటీసులు జారీచేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







