ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- April 13, 2026
మనామా: కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రైవేట్ శిక్షణా సంస్థలలో క్లాస్ రూమ్ లెర్నింగ్ ను పునఃప్రారంభించినట్లు బహ్రెయిన్ కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కోర్సు స్వభావం మరియు అంతర్జాతీయ అవార్డుల సంస్థలు నిర్దేశించిన గైడ్ లైన్స్ మేరకు ఆయా సంస్థలు ఆన్-సైట్లో లేదా రిమోట్గా శిక్షణ తరగతులను నిర్వహించే వెసులుబాటు ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
అయితే, శిక్షణలో పాల్గొనేవారి భద్రత కోసం తప్పనిసరిగా ముందుజాగ్రత్త చర్యలను పాటించాలని కోరింది. మరింత సమాచారం కోరుకునే ప్రైవేట్ శిక్షణా సంస్థలు ప్రత్యేక ఫోన్ లైన్ల ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా మంత్రిత్వ శాఖను సంప్రదించాలని సూచించింది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







