ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- April 13, 2026
మనామా: కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రైవేట్ శిక్షణా సంస్థలలో క్లాస్ రూమ్ లెర్నింగ్ ను పునఃప్రారంభించినట్లు బహ్రెయిన్ కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కోర్సు స్వభావం మరియు అంతర్జాతీయ అవార్డుల సంస్థలు నిర్దేశించిన గైడ్ లైన్స్ మేరకు ఆయా సంస్థలు ఆన్-సైట్లో లేదా రిమోట్గా శిక్షణ తరగతులను నిర్వహించే వెసులుబాటు ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
అయితే, శిక్షణలో పాల్గొనేవారి భద్రత కోసం తప్పనిసరిగా ముందుజాగ్రత్త చర్యలను పాటించాలని కోరింది. మరింత సమాచారం కోరుకునే ప్రైవేట్ శిక్షణా సంస్థలు ప్రత్యేక ఫోన్ లైన్ల ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా మంత్రిత్వ శాఖను సంప్రదించాలని సూచించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









