ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- April 13, 2026
మనామా: కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రైవేట్ శిక్షణా సంస్థలలో క్లాస్ రూమ్ లెర్నింగ్ ను పునఃప్రారంభించినట్లు బహ్రెయిన్ కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కోర్సు స్వభావం మరియు అంతర్జాతీయ అవార్డుల సంస్థలు నిర్దేశించిన గైడ్ లైన్స్ మేరకు ఆయా సంస్థలు ఆన్-సైట్లో లేదా రిమోట్గా శిక్షణ తరగతులను నిర్వహించే వెసులుబాటు ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
అయితే, శిక్షణలో పాల్గొనేవారి భద్రత కోసం తప్పనిసరిగా ముందుజాగ్రత్త చర్యలను పాటించాలని కోరింది. మరింత సమాచారం కోరుకునే ప్రైవేట్ శిక్షణా సంస్థలు ప్రత్యేక ఫోన్ లైన్ల ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా మంత్రిత్వ శాఖను సంప్రదించాలని సూచించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాకు చేరుకున్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- బహ్రెయిన్ రాజుతో యూఏఈ అధ్యక్షుడి భేటీ
- హైదరాబాద్లో ఘనంగా 32వ ISOI జాతీయ సదస్సు
- రాష్ట్రంలో అతిపెద్ద పెట్టుబడికి ఒప్పందం: సీఎం రేవంత్
- దమ్మామ్ విమానాశ్రయంలో భారీ గా డ్రగ్స్ సీజ్..!!
- షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రమాదం.. కార్మికుడికి గాయాలు..!!
- ఇరాన్ వాదనలను ఖండించిన ఖతార్.. యూఎన్ఓకు లేఖలు..!!
- రోడ్డు ప్రమాదంలో స్టూడెంట్ మృతి.. విద్యాశాఖ దిగ్భ్రాంతి..!!
- ఒమన్లో గుండె మార్పిడి సక్సెస్.. ఒకే దాతతో నలుగురికి ప్రాణదానం..!!
- 2 కిలోమీటర్లకు 40 నిమిషాలు.. యూఏఈలో మళ్లీ భారీ ట్రాఫిక్..!!







