ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- April 13, 2026
మనామా: కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రైవేట్ శిక్షణా సంస్థలలో క్లాస్ రూమ్ లెర్నింగ్ ను పునఃప్రారంభించినట్లు బహ్రెయిన్ కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కోర్సు స్వభావం మరియు అంతర్జాతీయ అవార్డుల సంస్థలు నిర్దేశించిన గైడ్ లైన్స్ మేరకు ఆయా సంస్థలు ఆన్-సైట్లో లేదా రిమోట్గా శిక్షణ తరగతులను నిర్వహించే వెసులుబాటు ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
అయితే, శిక్షణలో పాల్గొనేవారి భద్రత కోసం తప్పనిసరిగా ముందుజాగ్రత్త చర్యలను పాటించాలని కోరింది. మరింత సమాచారం కోరుకునే ప్రైవేట్ శిక్షణా సంస్థలు ప్రత్యేక ఫోన్ లైన్ల ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా మంత్రిత్వ శాఖను సంప్రదించాలని సూచించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!
- తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- కువైట్ పౌరసత్వ చట్టానికి సవరణలు..గెజిట్లో పబ్లిష్..!!
- హెన్లీ గ్లోబల్ ర్యాంకింగ్స్..ఖతార్ పాస్పోర్ట్ ముందంజ..!!
- తిరుమల లగేజీ కౌంటర్ సేవలు పూర్తిగా ఉచితం: టీటీడీ ప్రకటన
- మహిళా రిజర్వేషన్ బిల్లుతో సరికొత్త చరిత్ర: ప్రధాని మోదీ









