ఛత్తీస్ గఢ్ లోని వేదాంత పవర్ ప్లాంట్లో భారీ పేలుడు, 9 మంది మృతి
- April 14, 2026
ఛత్తీస్ గఢ్ లోని వేదాంత పవర్ ప్లాంట్లో భారీ పేలుడు, 9 మంది మృతి
ఛత్తీస్ గఢ్ లో శక్తి జిల్లాలో ఉన్న వేదాంత పవర్ ప్లాంట్లో భారీ పేలుడు సంభవించి 9 మంది మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం రాస్గఢ్లోని ఆసుపత్రికి తరలించినట్లు ఎస్పీ ప్రఫుల్ ఠాకూర్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నామని, దీనిపై పూర్తిస్థాయి విచారణ ప్రారంభించామని ప్లాంట్ ప్రతినిధి వెల్లడించారు.
తాజా వార్తలు
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు







