అసోం కోక్రాఝార్లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు
- August 05, 2016
అసోం కోక్రాఝార్లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఘటనలో 12 మంది పౌరులు చనిపోయారు. ఉగ్రవాదుల్లో ఒకరిని భద్రతా దళాలు కాల్చి చంపాయి. కాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాద దాడిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాం సిఎం సర్బానంద్ సోనోవాల్తో ఫోన్లో మాట్లాడారు
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- ఇరాన్ గడపకు పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్..
- IPL 2026: లక్నో పై బెంగళూరు ఘన విజయం
- హర్మూజ్ దిగ్బంధనం పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- కుప్పకూలిన 2వేల కోట్ల విలువైన అమెరికా నిఘా డ్రోన్
- ఎయిరిండియాకు రూ.22వేల కోట్ల భారీ నష్టం
- యూఏఈ లాటరీ తొలి రిటైల్ షాపు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో కల్చరల్ ఇవెంట్స్ కు ఆదరణ..!!
- ఖతార్ లో పలు ట్రావెల్ ఏజెన్సీలపై చర్యలు..!!
- ప్రైవేట్ పాఠశాలల్లో ఉద్యోగ కోతలు..!!









