పుష్కరాల విధుల్లో 17,500 మంది సిబ్బందితో బందోబస్తు..
- August 05, 2016
కృష్ణా పుష్కరాలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు విజయవాడ పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. పుష్కరాల విధుల్లో 17,500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని.. మరిన్ని బలగాలు కావాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు. పుష్కరఘాట్ల వద్ద అత్యాధునిక సాంకేతికతతో భద్రత, నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. రద్దీని అంచనా వేసేందుకు డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నామని.. 1300 సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తామన్నారు. పుష్కరాల్లో 19 మంది ఐపీఎస్ అధికారులు భద్రతను పర్యవేక్షిస్తారని సీపీ తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







