పుష్కరాల విధుల్లో 17,500 మంది సిబ్బందితో బందోబస్తు..
- August 05, 2016
కృష్ణా పుష్కరాలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు విజయవాడ పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. పుష్కరాల విధుల్లో 17,500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని.. మరిన్ని బలగాలు కావాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు. పుష్కరఘాట్ల వద్ద అత్యాధునిక సాంకేతికతతో భద్రత, నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. రద్దీని అంచనా వేసేందుకు డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నామని.. 1300 సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తామన్నారు. పుష్కరాల్లో 19 మంది ఐపీఎస్ అధికారులు భద్రతను పర్యవేక్షిస్తారని సీపీ తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









