కువైట్ లో జైలు పాలైన భారతీయుల సంఖ్య పెరుగుతోంది
- July 23, 2015
మత్తుపదార్థాల అక్రమ రవాణాతో కువైట్ లో జైలు పాలైన భారతీయుల సంఖ్య పెరుగుతోంది. కువైట్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న వారిలో 60 శాతం మందిపైగా మత్తుపదార్థాల అక్రమ రవాణా కేసులతో సంబంధమున్నవారేనని ప్రభుత్వం గణంకాలు వెల్లడిస్తున్నాయి. డ్రగ్స్ తో పట్టుబడిన వారు తమ న్యాయవ్యవస్థ నుంచి తప్పించుకోలేరని తెలిపింది. ఇలాంటి కేసుల్లో అరెస్టైన వారి విషయంలో దౌత్య కార్యాలయాలు జోక్యం చేసుకునే వీలుండదని స్పష్టం చేసింది. కువైట్ చట్టాల ప్రకారం మత్తుపదార్థాల రవాణా కేసుల్లో పట్టుబడిన వారికి కఠిన శిక్షలు ఉంటాయి. మరణశిక్ష విధించే అవకాశం కూడా ఉంది. బెయిల్ కూడా దొరకదు. కువైట్ లో 8 లక్షల మందిపైగా భారతీయులు ఉన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







