తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- April 21, 2026
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు రంగం సిద్ధమైంది. హోరాహోరీగా సాగిన ప్రచార పర్వం ముగియడంతో అభ్యర్థుల భవితవ్యం ఇప్పుడు ఓటర్ల చేతుల్లో ఉంది.గత కొన్ని వారాలుగా రాష్ట్రవ్యాప్తంగా హోరెత్తిన మైకులు మంగళవారం సాయంత్రం 6 గంటలకు మూగబోయాయి. ఏప్రిల్ 23 (గురువారం) నాడు రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.సుమారు 5.6 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును వెల్లడించనున్నారు.
ప్రచార చివరి రోజున ప్రధాన పార్టీల అగ్రనేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించారు.ముఖ్యమంత్రి స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కోలత్తూరులో భారీ రోడ్ షోతో ప్రచారాన్ని ముగించారు. ‘మరోసారి డీఎంకే’ నినాదంతో ఆయన ఓటర్లను అభ్యర్థించారు.విపక్ష నేత పళనిస్వామి ఎడప్పాడి నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించి, అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చివరి రెండు రోజులు తమిళనాడులో పర్యటించడం విశేషం. తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం నిర్వహించి కూటమి అభ్యర్థులకు మద్దతు కోరారు.
ప్రచార చివరి రోజున ప్రధాన పార్టీల అగ్రనేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించారు.ముఖ్యమంత్రి స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కోలత్తూరులో భారీ రోడ్ షోతో ప్రచారాన్ని ముగించారు. ‘మరోసారి డీఎంకే’ నినాదంతో ఆయన ఓటర్లను అభ్యర్థించారు.విపక్ష నేత పళనిస్వామి ఎడప్పాడి నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించి, అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చివరి రెండు రోజులు తమిళనాడులో పర్యటించడం విశేషం. తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం నిర్వహించి కూటమి అభ్యర్థులకు మద్దతు కోరారు.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









