తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- April 21, 2026
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు రంగం సిద్ధమైంది. హోరాహోరీగా సాగిన ప్రచార పర్వం ముగియడంతో అభ్యర్థుల భవితవ్యం ఇప్పుడు ఓటర్ల చేతుల్లో ఉంది.గత కొన్ని వారాలుగా రాష్ట్రవ్యాప్తంగా హోరెత్తిన మైకులు మంగళవారం సాయంత్రం 6 గంటలకు మూగబోయాయి. ఏప్రిల్ 23 (గురువారం) నాడు రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.సుమారు 5.6 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును వెల్లడించనున్నారు.
ప్రచార చివరి రోజున ప్రధాన పార్టీల అగ్రనేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించారు.ముఖ్యమంత్రి స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కోలత్తూరులో భారీ రోడ్ షోతో ప్రచారాన్ని ముగించారు. ‘మరోసారి డీఎంకే’ నినాదంతో ఆయన ఓటర్లను అభ్యర్థించారు.విపక్ష నేత పళనిస్వామి ఎడప్పాడి నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించి, అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చివరి రెండు రోజులు తమిళనాడులో పర్యటించడం విశేషం. తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం నిర్వహించి కూటమి అభ్యర్థులకు మద్దతు కోరారు.
ప్రచార చివరి రోజున ప్రధాన పార్టీల అగ్రనేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించారు.ముఖ్యమంత్రి స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కోలత్తూరులో భారీ రోడ్ షోతో ప్రచారాన్ని ముగించారు. ‘మరోసారి డీఎంకే’ నినాదంతో ఆయన ఓటర్లను అభ్యర్థించారు.విపక్ష నేత పళనిస్వామి ఎడప్పాడి నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించి, అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చివరి రెండు రోజులు తమిళనాడులో పర్యటించడం విశేషం. తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం నిర్వహించి కూటమి అభ్యర్థులకు మద్దతు కోరారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







