'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!
- April 24, 2026
దోహా: లుసైల్ నగరంలోని తన కొత్త ప్రధాన కార్యాలయంలోని 'సింగిల్ విండో' సేవల కోసం సందర్శన సమయాలను ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) ప్రకటించింది.
ఈ కొత్త సమయాలు ఏప్రిల్ 26నుండి అమల్లోకి వస్తాయని సోషల్ మీడియా పోస్ట్లో తెలిపింది. విజిటర్స్ ఆదివారం నుండి గురువారం వరకు ఉదయం 7:30 నుండి సాయంత్రం 5 గంటల మధ్య రావాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
వినియోగదారుల మారుతున్న అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన 500కి పైగా సమగ్ర ఎలక్ట్రానిక్ సేవలను 'సింగిల్ విండో' వేదిక నిరంతరం అందిస్తూనే ఉంటుందని మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ప్రస్తావించింది.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









