'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!
- April 24, 2026
దోహా: లుసైల్ నగరంలోని తన కొత్త ప్రధాన కార్యాలయంలోని 'సింగిల్ విండో' సేవల కోసం సందర్శన సమయాలను ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) ప్రకటించింది.
ఈ కొత్త సమయాలు ఏప్రిల్ 26నుండి అమల్లోకి వస్తాయని సోషల్ మీడియా పోస్ట్లో తెలిపింది. విజిటర్స్ ఆదివారం నుండి గురువారం వరకు ఉదయం 7:30 నుండి సాయంత్రం 5 గంటల మధ్య రావాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
వినియోగదారుల మారుతున్న అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన 500కి పైగా సమగ్ర ఎలక్ట్రానిక్ సేవలను 'సింగిల్ విండో' వేదిక నిరంతరం అందిస్తూనే ఉంటుందని మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ప్రస్తావించింది.
తాజా వార్తలు
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!







