అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- April 27, 2026
మస్కట్: ఇటీవలి పరిణామాలపై చర్చించేందుకు, ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించేందుకు సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదీ ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రతినిధులతో దౌత్యపరమైన చర్చలు జరిపారు. ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను పంచుకోవడంతోపాటు ముఖ్యంగా అమెరికా-ఇరాన్ చర్చలకు సంబంధించిన ప్రస్తుత స్థితిపై సమీక్షించారు.
సయ్యద్ బదర్ సౌదీ అరేబియా యువరాజు ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్, ఖతార్ షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ థానీ, ఈజిప్టుకు చెందిన బదర్ అబ్దెలాటీ, కెనడాకు చెందిన అనితా ఆనంద్, యునైటెడ్ కింగ్డమ్కు చెందిన యెవెట్ కూపర్, నెదర్లాండ్స్కు చెందిన టామ్ బెరెండ్సెన్ మరియు ఉక్రెయిన్కు చెందిన ఆండ్రీ సిబిహాలతో చర్చలు జరిపారు.
మిడిలిస్టులో ఉద్రిక్తతలను తగ్గించడానికి, అమెరికా -ఇరాన్ చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి దౌత్యపరమైన సంప్రదింపులు కొనసాగించాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు









