ప్రమాద భీమా ఫైలుపై 'కేసీఆర్' సంతకం

- August 06, 2016 , by Maagulf
ప్రమాద భీమా ఫైలుపై 'కేసీఆర్' సంతకం

డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులకు ప్రమాద భీమా ప్రీమియాన్ని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. రూ.5లక్షల ప్రమాద భీమాకు సంబంధించి మరో ఏడాది ప్రీమియాన్ని విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ప్రమాద బీమా దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతకం చేసారు. ఈ భీమా 9.68లక్షల మంది డ్రైవర్లు, 21,289 మంది హోంగార్డులు, 10వేల మందికి పైగా జర్నలిస్టులకు వర్తించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com