భారత్ పెన్షన్ స్కీములలో పెట్టుబడికి ఎన్. ఆర్. ఐ. లకు అవకాశం!
- July 24, 2015
భారతీయ ప్రవాసీయులకు నేషనల్ పెన్షన్ స్కీములలో పెట్టుబడి పెట్టే అవకాశం కల్పించాలన్న భారత ప్రభుత్వం వారి నిర్ణయాన్ని యు.ఏ.ఈ. లోనున్న భారతీయులు హర్షద్వానాల మధ్య ఆహ్వానించారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డేవలప్మెంట్ ఆధారిటీ వారి ఈ నిర్ణయం ద్వారా 192 దేశాలలో ఉన్న, 18 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు గల 11 మిలియన్లకు పైగా ప్రవాస భారతీయులు ప్రయోజనం పొందనున్నారు.రూ. 6,000/- ల కనీస సంవత్సర చందా చెల్లింపుతో, రూ. 50,000/- ల పెట్టుబడి మీద ఆదాయపన్ను రాయితీ పొందవచ్చు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







