భారత్ పెన్షన్ స్కీములలో పెట్టుబడికి ఎన్. ఆర్. ఐ. లకు అవకాశం!

- July 24, 2015 , by Maagulf
భారత్ పెన్షన్ స్కీములలో పెట్టుబడికి ఎన్. ఆర్. ఐ. లకు అవకాశం!

భారతీయ ప్రవాసీయులకు నేషనల్ పెన్షన్ స్కీములలో పెట్టుబడి పెట్టే అవకాశం కల్పించాలన్న భారత ప్రభుత్వం వారి నిర్ణయాన్ని యు.ఏ.ఈ. లోనున్న భారతీయులు హర్షద్వానాల మధ్య ఆహ్వానించారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డేవలప్‌మెంట్ ఆధారిటీ వారి ఈ  నిర్ణయం ద్వారా 192 దేశాలలో ఉన్న, 18 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు గల  11 మిలియన్లకు పైగా ప్రవాస భారతీయులు ప్రయోజనం పొందనున్నారు.రూ. 6,000/- ల కనీస సంవత్సర చందా చెల్లింపుతో, రూ. 50,000/- ల పెట్టుబడి మీద ఆదాయపన్ను రాయితీ పొందవచ్చు. 

 

--సి.శ్రీ(దుబాయ్) 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com