భారత్ పెన్షన్ స్కీములలో పెట్టుబడికి ఎన్. ఆర్. ఐ. లకు అవకాశం!
- July 24, 2015
భారతీయ ప్రవాసీయులకు నేషనల్ పెన్షన్ స్కీములలో పెట్టుబడి పెట్టే అవకాశం కల్పించాలన్న భారత ప్రభుత్వం వారి నిర్ణయాన్ని యు.ఏ.ఈ. లోనున్న భారతీయులు హర్షద్వానాల మధ్య ఆహ్వానించారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డేవలప్మెంట్ ఆధారిటీ వారి ఈ నిర్ణయం ద్వారా 192 దేశాలలో ఉన్న, 18 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు గల 11 మిలియన్లకు పైగా ప్రవాస భారతీయులు ప్రయోజనం పొందనున్నారు.రూ. 6,000/- ల కనీస సంవత్సర చందా చెల్లింపుతో, రూ. 50,000/- ల పెట్టుబడి మీద ఆదాయపన్ను రాయితీ పొందవచ్చు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







