బుఖా ఘటనలో ఇద్దరు విదేశీయులకు గాయాలు, వాహనాలకు నష్టం..!!
- May 05, 2026
మస్కట్: బుఖా విలాయత్లో ఒక కంపెనీ ఉద్యోగులు నివసించే భవనంపై దాడి జరిగిందని, ఈ ఘటనలో కొందరికి గాయాలు కావడంతో పాటు ఆస్తి నష్టం కూడా సంభవించిందని ఒక భద్రతా వర్గం ధృవీకరించింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం..ఇద్దరు విదేశీయులకు మధ్యస్థాయి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఆ ప్రదేశంలో నిలిపి ఉంచిన నాలుగు వాహనాలు దెబ్బతినడంతో పాటు, సమీపంలోని ఒక నివాస గృహం అద్దాలు కూడా పగిలిపోయాయి.
ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులను తెలుసుకోవడానికి సంబంధిత అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని పౌరులు మరియు నివాసితుల భద్రతను, రక్షణను నిర్ధారించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు .
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







