పౌరులు భద్రత పరిరక్షణకు సాయుధ దళాలు పూర్తి సిద్ధం..!!
- May 11, 2026
కువైట్ః దేశ భద్రతను కాపాడటానికి, పౌరులు మరియు నివాసితుల భద్రతను పరిరక్షించడానికి సాయుధ దళాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి, కల్నల్ సౌద్ అల్-అత్వాన్ తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున కువైట్ గగనతలంలోకి ప్రవేశించిన అనేక శత్రు డ్రోన్లను కువైట్ సాయుధ దళాలు గుర్తించాయని, సమర్థవంతంగా వాటిని ఎదుర్కొన్నామని ఒక ప్రకటలో తెలియజేశారు. అయితే, డ్రోన్ లు ఎక్కడి నుండి వచ్చాయి, వాటిపై తీసుకున్న చర్యలకు సంబంధించి ఆ ప్రకటనలో వివరాలు వెల్లడించలేదు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







