ఉచిత ప్రవేశాన్ని ప్రకటించిన ఖతార్ మ్యూజియమ్స్..!!
- May 15, 2026
దోహా: అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలలోకి ఉచిత ప్రవేశాన్ని ఖతార్ మ్యూజియంలు ప్రకటించాయి. మే 18న అన్ని వయసుల వారికి ప్రవేశం ఉచితమని తెలిపింది. ఈ సంవత్సరం వేడుకలను “విడిపోయిన ప్రపంచాన్ని ఏకం చేసే మ్యూజియంలు” అనే థీమ్తో నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.
ఖతార్ జాతీయ మ్యూజియం 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో కళ, సంస్కృతి, కథల ద్వారా ప్రజలను ఏకం చేయడంలో మ్యూజియంలు ప్రముఖ పాత్రను పోషిస్తాయని అన్నారు. సృజనాత్మకత మరియు సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో మ్యూజియంలు పోషించే సాంస్కృతిక మరియు విద్యాపరమైన పాత్రను ప్రముఖంగా చూపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







