ప్రాంతీయ ఉద్రిక్తతలు.. యూఏఈ, ఈజిప్టులతో సౌదీ చర్చలు..!!
- May 18, 2026
రియాద్: ప్రాంతీయంగా నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు తగ్గింపుపై సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్.. యూఏఈ ఉప ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరియు ఈజిప్టు విదేశాంగ, అంతర్జాతీయ సహకార మరియు ఈజిప్టు ప్రవాసుల మంత్రి బదర్ అబ్దెలట్టి లో టెలిఫోన్ ద్వారా చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా ప్రిన్స్ ఫైసల్ మరియు షేక్ అబ్దుల్లా అల్ నహ్యాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై జరిగిన దారుణమైన దాడుల నేపథ్యంలో భద్రతా విధానాలను సమీక్షించారు.
ప్రిన్స్ ఫైసల్ మరియు బదర్ అబ్దెలట్టి ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. వారు ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించడానికి చేస్తున్న ఉమ్మడి ప్రయత్నాలను, అలాగే అమెరికా, ఇరాన్ల మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో సహా దౌత్యపరమైన పరిష్కారాలకు మద్దతు ఇవ్వడంపై సమీక్షించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యాధునిక కార్గో టెర్మినల్ 2 ప్రారంభం
- 2026 జూన్ 1 నుంచి యూఏఈ ప్రైవేట్ రంగానికి ఏకీకృత జీతాల గడువు అమలు
- ఫేక్ ఉద్యోగాల పేరిట మహిళలను ఆకర్షించి, లైంగిక దోపిడీ..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలు.. యూఏఈ, ఈజిప్టులతో సౌదీ చర్చలు..!!
- కువైట్ లో 'WAMD' సాంకేతిక వైఫల్యాలకు ఫైన్స్..!!
- సీబీఎస్ఈ తాజా నిబంధన నుండి యూఏఈ స్కూళ్లకు మినహాయింపు..!!
- లోకల్ తేనె విక్రయాలపై అవేర్ నెస్ వర్క్ షాప్..!!
- ఒమానీ రియాల్కు 250 మార్కును దాటిన రూపాయి..!!
- మోదీ, ఉల్ఫ్ ఉల్ఫ్ క్రిస్టర్సన్-స్వీడన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల అంగీకారం
- హైదరాబాద్–ముంబై బుల్లెట్ ట్రైన్ రూట్ ఇదే..









