ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన సంపూ
- August 08, 2016
విలక్షణమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు సంపూర్ణేష్బాబు. తొలి చిత్రం 'హృదయకాలేయం'తో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ప్రస్తుతం 'కొబ్బరిమట్ట' చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్న సంపూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు. కృష్ణా పుష్కరాల సందర్భంగా ఏపీ ప్రభుత్వం సంపూర్ణేష్బాబును ప్రత్యేకంగా ఆహ్వానించింది. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన సంపూ.. ట్విట్టర్ ద్వారా స్పందించాడు. 'కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించిన ఏపీ ప్రభుత్వం వారికి నా నమస్సులు' అంటూ ట్వీట్ చేశాడు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







