తెలుగు జడ్జికి అంతర్జాతీయ గౌరవం
- May 22, 2026
న్యూ ఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ జడ్జి, తెలుగువారైన జస్టిస్ లావు నాగేశ్వరరావుకు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. లండన్లోని ప్రతిష్ఠాత్మక 'హానరబుల్ సొసైటీ ఆఫ్ ది ఇన్నర్ టెంపుల్' సంస్థ ఆయనను గౌరవ బెంచర్ గా ఎంపిక చేసింది. 600 ఏళ్ల చరిత్ర గల ఈ చారిత్రక సంస్థ.. న్యాయరంగంలో విశేష సేవలు అందించిన ప్రముఖులకు మాత్రమే ఈ అరుదైన గౌరవాన్ని ఇస్తుంది. దీనిని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు జస్టిస్ నాగేశ్వరరావు తెలిపారు.
తాజా వార్తలు
- బీడీ ఆకుల సేకరణకు వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి!
- 8,000 కొత్త ప్రైవేట్ ఆస్పత్రుల ఏర్పాటుకు సీఎం విజయ్ గ్రీన్ సిగ్నల్!
- తెలుగు జడ్జికి అంతర్జాతీయ గౌరవం
- ప్రమాదకరమైన స్టంట్ డ్రైవింగ్..షాకిచ్చిన దుబాయ్ పోలీసులు..!!
- ఉగ్రదాడిని ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఖతార్ లో 8500 దాటిన ఫ్రీ, రాయితీ ప్రైవేట్ స్కూల్స్ సీట్లు..!!
- బహ్రెయిన్ తదుపరి రాయబారిగా ప్రదీప్ సింగ్ నియామకం..!!
- జూన్ 1 నుండి విదేశీ విమాన సర్వీసులు పునఃప్రారంభం..!!
- సైనిక హజ్ బృందానికి అధికారులు వీడ్కోలు..!!
- తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్









