ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- May 26, 2026
మస్కట్: ఈద్ అల్-అధా సందర్భంగా వివిధ కేసులలో శిక్షపడిన పలువురు జైలు ఖైదీలకు ఒమన్ సుప్రీం కమాండర్, హిజ్ మెజెస్టీ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ క్షమాభిక్ష ప్రసాదించారు.
ఒమాన్ పౌరులు మరియు విదేశీయులతో సహా 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.
ఈ క్షమాభిక్ష హిజ్ మెజెస్టీ మానవతా దృక్పథాన్ని ప్రతిబింబిస్తుందని, ఈద్ అల్-అధా వేడుకల సమయంలో ఖైదీల కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని క్షమాభిక్ష ప్రసాదించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







