లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- May 27, 2026
దోహా: లుసైల్ ప్యాలెస్లో బుధవారం ఉదయం ఈద్ ప్రార్థనల అనంతరం ఈద్ అల్-అధా వేడుకల్లో అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
అమీర్ కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ బిన్ జస్సిమ్ అల్-థానీ, షూరా కౌన్సిల్ స్పీకర్ హసన్ బిన్ అబ్దుల్లా అల్ ఘనిమ్ ఉన్నారు. అలాగే, మంత్రులు, వివిధ మంత్రిత్వ శాఖల అండర్ సెక్రటరీలు, షూరా కౌన్సిల్ సభ్యులు మరియు పౌరుల బృందాలు కూడా తరలివచ్చారు.
ఈ కార్యక్రమంలో అమీర్ వ్యక్తిగత ప్రతినిధి షేక్ జస్సిమ్ బిన్ హమద్ అల్-థానీ, షేక్ అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్-థానీ, షేక్ మొహమ్మద్ బిన్ ఖలీఫా అల్-థానీ మరియు షేక్ జస్సిమ్ బిన్ ఖలీఫా అల్-థానీ కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









