లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- May 27, 2026
దోహా: లుసైల్ ప్యాలెస్లో బుధవారం ఉదయం ఈద్ ప్రార్థనల అనంతరం ఈద్ అల్-అధా వేడుకల్లో అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
అమీర్ కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ బిన్ జస్సిమ్ అల్-థానీ, షూరా కౌన్సిల్ స్పీకర్ హసన్ బిన్ అబ్దుల్లా అల్ ఘనిమ్ ఉన్నారు. అలాగే, మంత్రులు, వివిధ మంత్రిత్వ శాఖల అండర్ సెక్రటరీలు, షూరా కౌన్సిల్ సభ్యులు మరియు పౌరుల బృందాలు కూడా తరలివచ్చారు.
ఈ కార్యక్రమంలో అమీర్ వ్యక్తిగత ప్రతినిధి షేక్ జస్సిమ్ బిన్ హమద్ అల్-థానీ, షేక్ అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్-థానీ, షేక్ మొహమ్మద్ బిన్ ఖలీఫా అల్-థానీ మరియు షేక్ జస్సిమ్ బిన్ ఖలీఫా అల్-థానీ కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







